Bhagavad Gita teachings in Karnataka schools from December: డిసెంబర్ నుంచి కర్ణాటక పాఠశాలల్లో కీలక ఘట్టం మొదలుకానుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాల్లలో నైతిక విద్యలో భాగంగా ‘ భగవద్గీత’ను బోధించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే భగద్గీత బోధిస్తే ఖురాన్ ను ఎందుకు బోధించరని ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఖురాన్ మతపరమైన గ్రంథమని.. భగవద్గీత మతపరమైన గ్రంథం కాదని.. కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ అన్నారు.…
Muslim Woman Translated Bhagavad Gita : దేనికైనా మతంతో సంబంధం వుండదు. అందరూ సమ్మతమే. మనం అనే భావన మనందరిలో వుంది కాబట్టే మన మందరం భారతీయులం. కులం, మతం వేరేమి కాదు. కులమతాలకు అతీతంగా అందరూ దేవుడికి సమానమే. ఏ పండగ వచ్చినా అందరూ కలిసి మెలిసి పండుగలు జరుపుకుంటుంటారు. అదే మన భారత దేశం. అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగుతూ మనుషులంతా ఒక్కటే.. కులం, మతం అనే తేడా లేదంటూ కలిసి…
గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో భగవద్గీతను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు భారతీయ సంస్కృతి, విజ్ఞానాన్ని తెలియజేసేందుకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను బోధిస్తామని విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ వెల్లడించారు. 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు పుస్తకాల్లో కథ, పారాయణ రూపంలో.. 9 నుంచి 12వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్గా భగవద్గీతను ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు.…