ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో హీరోగా తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యేడాది ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విశేషం ఏమంటే… సాయి శ్రీనివాస్ తమ్ముడు సాయి గణేశ్ సైతం హీరోగా తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. పవన్ సాద
రాజశ్రీ ఫిలిమ్స్ చిత్రాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కళ్ళుమూసుకుని చూడవచ్చని నమ్ముతుంటారు. అలా 1906లో విడుదలై ఘన విజయం సాధించిన సినిమా ‘వివాహ్’. షాహిద్ కపూర్, అమృతా రావు జంటగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సూరజ్ బర్జాత్య. ఇప్పుడీ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. బెల్లంకొండ గణేశ్ హీరోగా,