ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు గణేశ్ అన్న సాయి శ్రీనివాస్ అడుగుజాడల్లో నడుస్తూ హీరో అయ్యాడు. రెండేళ్ళ క్రితం పవన్ సాదినేని దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ డెబ్యూ మూవీ మొదలైంది. ఆ తర్వాత రెండో సినిమాకూ శ్రీకారం చుట్టేశాడు. ఈ రెండు తుది మెరుగులు దిద్దుకుంటున్న సమయంలోనే ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను పట్టాలెక్కించేశాడు బెల్లంకొండ గణేశ్. Read Also : తెలుగులో రాబోతున్న కార్తీ ‘మద్రాస్’ ‘నాంది’ వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీని…
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో హీరోగా తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యేడాది ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విశేషం ఏమంటే… సాయి శ్రీనివాస్ తమ్ముడు సాయి గణేశ్ సైతం హీరోగా తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. పవన్ సాదినేని దర్శకత్వంలో బెక్కెం వేణు, బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్ సంస్థతో కలసి గణేశ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను కొంత కాలం క్రితం…
రాజశ్రీ ఫిలిమ్స్ చిత్రాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కళ్ళుమూసుకుని చూడవచ్చని నమ్ముతుంటారు. అలా 1906లో విడుదలై ఘన విజయం సాధించిన సినిమా ‘వివాహ్’. షాహిద్ కపూర్, అమృతా రావు జంటగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సూరజ్ బర్జాత్య. ఇప్పుడీ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. బెల్లంకొండ గణేశ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా ఈ రీమేక్ తెరకెక్కనున్నట్లు వినిపిస్తోంది. తన రెండో కొడుకుని ఫ్యామిలీ ఆడియన్స్ లోకి తీసుకు వెళ్ళడానికి ఈ సినిమా పనికి వస్తుందని…