ఈరోజుల్లో చదువుకున్న వారి సంఖ్య పెరుగుతుంది.. కానీ జాబ్స్ పొందేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను వదులుతున్నా కూడా నిరుద్యోగ సమస్య మాత్రం అస్సలు తగ్గలేదు.. తాజాగా తెలంగాణా ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ.. బెల్ శాశ్వత ప్రాతిపదికన 32 ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ పోస్టులకు అర్హతలు, జీతం వివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల…