iQOO భారత్ లో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. iQOO 15R 5G కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. రిలీజ్ కు ముందు iQOO 15R 5G ధర లీకైంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లోని ఒక పోస్ట్లో , టిప్స్టర్ ప్యాషనేట్ గీక్స్ ఈ స్మార్ట్ఫోన్ 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 45,999,…
గత సంవత్సరం భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ దాదాపు ఫ్లాట్గా ఉంది. మొత్తం షిప్మెంట్లు దాదాపు 152 మిలియన్ యూనిట్లు. ఈ మార్కెట్లో చైనాకు చెందిన వివో అగ్రస్థానంలో ఉంది. తరువాత దక్షిణ కొరియాకు చెందిన సామ్ సంగ్ ఉంది. ప్రీమియం, మిడ్-ప్రీమియం కేటగిరీలో ఆపిల్ అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఈ మార్కెట్లో చైనాకు చెందిన షియోమి అమ్మకాలు తగ్గాయి. మార్కెట్ పరిశోధన సంస్థ IDC వరల్డ్వైడ్ క్వార్టర్లీ మొబైల్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. దేశంలో స్మార్ట్ఫోన్…
Mercedes-Benz ఇండియా మేబ్యాక్ EQS ఆల్-ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది. దీని ధర.. రూ. 2.25 కోట్లు ఉంది. EQS 680 అనేది నెట్-ఎలక్ట్రిక్ లగ్జరీ SUV. ఇది గత ఏడాది ఏప్రిల్లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చింది. అయితే.. మంచి లగ్జరీ కారు కోసం చూస్తున్న కస్టమర్లకు ఈ కారు గొప్ప ఎంపిక. ఎందుకంటే ఈ కారు అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా.. డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది.
Fastest Charging Battery in 2025 Zeekr 007: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే బ్యాటరీని చైనాకు చెందిన కార్ల తయారీ కంపెనీ ‘జీక్ర్’ అభివృద్ధి చేసింది. మంగళవారం జరిగిన ఎవల్యూషన్ న్యూ జనరేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో జీక్ర్ తన 2025 మోడల్ ఇయర్ వెర్షన్ 007ని విడుదల చేసింది. వచ్చేవారం నుంచి ఈ కార్లు అందుబాటులోకి రానున్నాయి. 2025 జీక్ర్ 007లో ఈ సరికొత్త బ్యాటరీని అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీ 10…
Xiaomi Plans To Release Latest Smartphones With Big Battery’s: ఇన్నాళ్లూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపై దృష్టి పెట్టిన మొబైల్ తయారీ కంపెనీలు.. ఇకపై ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఆలోచన చేస్తున్నాయి. చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ ‘షావోమీ’ భవిష్యత్లో తీసుకురాబోయే స్మార్ట్ఫోన్లలో గరిష్ఠంగా 7,500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించాలని చూస్తోందట. అంతేకాదు అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యేలా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపైనా షావోమీ పనిచేస్తోందని తెలుస్తోంది. 5500 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్, 6500…
వివో తన రెండు కొత్త స్మార్ట్ఫోన్ లను భారతదేశంలో విడుదల చేసింది. వాటి పేర్లు Vivo Y28s 5G & Vivo Y28e 5G. ఇవి సరసమైన సెగ్మెంట్ ఫోన్లు. ఇందులో 5000mAh బ్యాటరీ, HD+ రిజల్యూషన్ కెమెరా సెటప్ ఉంది. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. Vivo Y28s 5G మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. దీని ప్రారంభ ధర రూ. 13,999. ఇది వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ షేడ్ లో వస్తుంది. Vivo Y28e…
How to Save Battery Life on iPhone: ప్రపంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ‘ఐఫోన్’ను వాడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో నెట్ తప్పనిసరి కాబట్టి.. ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని చాలా మంది అంటుంటారు. మీ ఐఫోన్లో కూడా ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని అనిపిస్తుందా?. అయితే యాపిల్ కంపెనీ కొన్ని టిప్స్ మీ కోసమే అందించింది. బ్యాటరీ లైఫ్ను పెంచుకోవడానికి యాపిల్ కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఐఫోన్లో ఛార్జింగ్…
Elon Musk : భారతదేశంలో టెస్లా ప్రవేశానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. టెస్లా తన ప్రణాళికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని, అధికారులను అయోమయంలో పడేసింది.
మీరు ఐఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. కొన్ని రోజులు వేచి ఉండండి. రాబోయే కొద్ది నెలల్లో ఆపిల్ తన కొత్త పరికరాన్ని ఐఫోన్ 15 మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. యాపిల్ ఐఫోన్ల విషయంలో ఇప్పటికీ చాలా మందికి ఉన్న ఫిర్యాదు ఏంటంటే.. దీంట్లో వినియోగించే బ్యాటరీ.
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. చేతిలో ఫోన్లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అందరి జీవితంలో ఫోన్ భాగమైపోయింది.