BJP : సిద్ధరామయ్య రెండోసారి కర్ణాటక సీఎం అయ్యారు. ఆయన శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. కొన్ని గంటల తర్వాత సిద్ధరామయ్య బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మహారాష్ట్రలోని 11 గ్రామాలు ప్రాథమిక సౌకర్యాలపై కర్ణాటకలో విలీనాన్ని కోరుతున్నాయి. తమ ప్రాంతాల్లో సరైన రోడ్లు, విద్యుత్, మంచినీటి వసతి లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.