బండి సంజయ్ పాద యాత్రలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. బండిసంజయ్ గోబ్యాక్ అంటూ టీఆర్ఎస్కార్యకర్తల నినాదాలతో జనగామ జిల్లాలో ఉద్రికత్తత నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలతో దాడి చేసేందుకు బీజేపీ కార్యకర్తల యత్నించారు. దీంతో కొందరికి స్వల్పగాయాలు అయ్యాయి. బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లాలో చేరుకోగానే ఒక్కసారిగా కార్యకర్తలు నినాదాలు హోరెత్తాయి. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు…
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ హైదరాబాద్ చేరుకున్న ఆయన వరుస మీటింగ్ లతో ఆయన బిజీగా గడపనున్నారు. ముందుగా చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు. ఆగస్టు 21న జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న నేతల లిస్టుపై చర్చించనున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎంత మంది నాయకులను సంప్రదించారు, పార్టీలో చేరేందుకు ఎవరెవరు సంసిద్ధత వ్యక్తం చేశారన్న అంశాలను చేరికల కమిటీ సభ్యులు చుగ్ కు వివరణ…