మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు హీట్ పెంచుతున్నాయి.. ప్యానల్స్ మాత్రమే కాదు.. సింగిల్గా కూడా తాము బరిలోకి దిగుతాం అంటున్నారు సినీ సెలబ్రిటీలు.. ఈ మధ్యే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చిన బండ్ల గణేష్.. తాను స్వతంత్ర అభ్యర్థిగా జీవితారాజశేఖర్పై పోటీచేస్తానని ప్రకటించడం చ�
తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేశాడని మాజీ మంత్రి బాబుమోహన్ కామెంట్స్ చేశారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించిన బాబుమోహన్ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. గతంలో ఉన్న సీఎంలు ఎవ్వరు కూడా ప్రభుత్�
బాబూ మోహన్ తెరపై కనిపిస్తే చాలు, ప్రేక్షకుల్లో నవ్వులు విరిసేవి. బాబూ మోహన్ తమ చిత్రాల్లో ఉంటే చాలు జనం థియేటర్లకు రావడం ఖాయం అన్నంతగా నిర్మాతలు భావించేవారు. బాబూమోహన్ హవా ఆ రోజుల్లో విశేషంగా వీచింది. ఎంతలా అంటే ఆయనపై స్పెషల్ సాంగ్స్ తీసేంతగా. అందాల తార సౌందర్య సైతం బాబూ మోహన్ తో కలసి “చినుకు చి�