Baahubali The Epic : ఇంకో ఐదు రోజుల్లో సంచలన సినిమా బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కాబోతోంది. రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. నేరుగా వచ్చే సినిమాకు ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో.. ఈ రీ రిలీజ్ కు కూడా అంతే క్రేజ్ ఏర్పడుతోంది. అందుకే ఈ సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఈ సినిమాకు కెమెరామెన్…
Baahubali Epic : బాహుబలి.. అదో అద్భుత ప్రపంచం. ఆ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్నా దాని ఇంపాక్ట్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఏదో ఒక చోట బాహుబలి పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి బాహుబలి వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి చెక్కిన ఈ సినిమా రీ రిలీజ్ లోనూ దుమ్ములేపుతోంది. టాప్ హీరోల సినిమాల రీ రిలీజ్ లైఫ్ టైమ్…
‘బాహుబలి: ది ఎపిక్’ పై ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లెజెండరీ సినిమా ఇప్పుడు కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు భాగాలను కలిపి, పూర్తిగా రీ-కట్ చేసి, రీ-మాస్టర్ చేసిన ఈ స్పెషల్ వెర్షన్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే బాహుబలి టీమ్ కొత్త అనుభూతిని ఇవ్వడానికి అహర్నిశలు శ్రమిస్తోంది. తాజాగా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఆయన…
భారతీయ సినీ చరిత్రలో సెన్సేషన్ సృష్టించిన సినిమా ‘బాహుబలి’. ఇప్పటికీ ఆ మ్యాజిక్, ఆ ఎమోషన్ ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు అదే బాహుబలి సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు భాగాలను కలిపి, కొత్త సన్నివేశాలు జోడించి రూపొందించిన ఈ స్పెషల్ వెర్షన్కు పేరు – “బాహుబలి ది ఎపిక్”. అక్టోబర్ 31న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై, అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక టైటిల్కు తగ్గట్టుగానే బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్లు…
ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన రెండు ఎపిక్ చిత్రాలు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఇప్పుడు ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాహుబలి మొదటి భాగం విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ ప్రత్యేక ప్రయోగానికి సిద్ధమయ్యారు. రెండు భాగాల కలయికతో రూపొందిన ‘బాహుబలి: ది ఎపిక్’ అక్టోబర్ 31న గ్రాండ్గా రిలీజ్ కానుంది. Also Read : Kiara : నేను నీ డైపర్లు మారిస్తే..…
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కీలక పాత్రలలో నటించిన చిత్రం బాహుబలి. ఈ సినిమాకి సంబంధించిన మొదటి భాగం 2015లో రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకోగా, రెండో భాగం 2017లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా మొదటి భాగం రిలీజ్ అయి మొన్నటికి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో సినిమా రిలీజ్ చేయాలని టీం…
Baahubali : రాజమౌళి సృష్టించిన కలాఖండం బాహుబలి మరోసారి మన ముందుకు రాబోతోంది. అక్టోబర్ 31న దీన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అయితే రెండు పార్టులను కలిపి ఒకే దాంట్లో చూపిస్తామని ఇప్పటికే రాజమౌలి ప్రకటించారు. రెండు పార్టులు అంటే రన్ టైమ్ భారీగా ఉంటుందనే ప్రచారం మొదలైంది. కొందరేమో 5 గంటలు ఉంటుందని.. ఇంకొందరేమో 4 గంటలకు పైగా ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. మరీ అన్ని గంటలు అంటే థియేటర్లలో ప్రేక్షకులు చూస్తారా అంటూ నెగెటివ్…
టాలీవుడ్ ఆరా స్టార్టైంది బాహుబలికి తర్వాత అన్నదీ నో డౌట్. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసి సో కాల్డ్ స్టార్ హీరోల గుండెల్లో గుబులు పుట్టించారు రాజమౌళి అండ్ ప్రభాస్. టాలీవుడ్డా అది ఎక్కడ ఉంది అనే బాలీవుడ్ పెద్దలకు ఒక్క సినిమాతో చెక్ పెట్టింది తెలుగు ఇండస్ట్రీ. బాహుబలితో బాలీవుడ్ కు మాత్రమే హాలీవుడ్కు కూడా తెలిసేలా చేశారు దర్శక ధీరుడు రాజమౌళి, డార్లింగ్ ప్రభాస్. ఎన్నో పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది.…
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ మూవీ రెండు భాగాలుగా విడుదలై, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాల క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. బాహుబలి సినిమాల రీరిలీజ్ చేస్తే బాగుంటుందని పలు సందర్భాలలో ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. అయితే భారత సినీ చరిత్రలో ఓ అద్భుతం, ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం ‘బాహుబలి’ నేటికి పదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియాలో భావోద్వేగ భరితంగా…