విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు.. 11 సంవత్సరాల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు రిక్షావాడు. రిక్షాలో తన ఇంటికి తీసుకువెళ్లి బలాత్కారం చేయబోయాడు రిక్షావాడు (70) కోపెలా బాల స్వామి. బాలిక తల్లిదండ్రులు విజయవాడ పంజా సెంటర్లో పాత బట్టల వ్యాపారం చేస్తుంటారు. ఆ కుటుంబం విజయవాడ వాగు సెంటర్లో నివాసం ఉంటున్నారు.