Watchman attack on Constables: ఎవరైనా సమస్య ఉంటే డయల్ 100కి కాల్ చేస్తారు.. పోలీసులు రాగానే వారికి సమాచారం చెప్పి.. సమస్య ఇది అని వారి దృష్టికి తీసుకెళ్లారు.. ఎవరు రాకపోయినా.. డయల్ 100కి కాల్ చేస్తే వెంటనే పోలీసులు వస్తారనే నమ్మకం ప్రజల్లోకి కలిగింది.. కాల్ రీసీవ్ చేసుకున్న కొన్ని నిమిషాల్లోనే ఘటనా స్థలంలో వాలిపోతున్నారు పోలీసులు.. తక్షణ సాయం అందిస్తున్నారు.. కానీ, విశాఖపట్నంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు డయల్ 100 కాల్…
Bee Attack : పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.
Bairi Naresh: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్ పై మరోసారి దాడి జరిగింది. హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ లో భైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు.
ఐర్లాండ్ ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పెంపుడు కోడి దాడికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఐర్లాండ్లో జాస్పర్ క్రాస్ అనే వ్యక్తి తన పెంపుడు కోడిపుంజు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు.
Dog Attack: హైదరాబాద్ అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాధకర ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న పిల్లాడిపై వీధికుక్కలు దాడిచేసి చంపేశాయి. సెలవు రోజు కావడంతో తండ్రితో కలిసివెళ్లిన బాలుడికి అదే రోజు చివరి రోజయ్యింది.
త్రిపుర మహిళా కమిషన్ చైర్పర్సన్ బర్నాలీ గోస్వామిపై భారతీయ జనతా పార్టీ (బీజేపి) కార్యకర్తలు మంగళవారం ధామ్నగర్లో దాడి చేశారు. దాడి చేసిన వారిలో కొందరు బీజేపీ కౌన్సిలర్లు కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు.
Villagers Attack : మతమార్పిడి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘర్షణను ఆపేందుకు వెళ్లిన పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలోని బస్తర్లో జరిగింది.
చేర్యాల జెడ్పీటీసీ శేట్టే మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండంలం గుజ్జకుంటలో సంచలనంగా మారింది. వాకింగ్ కు వెళ్తుండగా గొడ్డళ్లు, కత్తులతో దాడి దుండగులు చేశారు.