ఇటీవల కాలంలో యువత ఎక్కువ మంది ఉద్యోగాలను వదిలేసి వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఇప్పుడు మనం ఓ బీటెక్ స్టూడెంట్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి డ్రాగన్ ఫ్రూట్స్ ని పండిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… యూపీ లోని షహజహన్ పూర్ జిల్లా లోని చిలహువా గ్రామానికి చెందిన అతుల్ మిశ్రా బీటెక్ కంప్యూటర్ సైన్స్…