Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో విద్య రంగానికి పెద్ద పీట వేస్తూ పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీలలో సీట్లు పెంపు, AI ఎక్సలెన్స్ సెంటర్ స్థాపన, IIT పాట్నా విస్తరణ, ప్రభుత్వ పాఠశాలల్లో అటల�
Minister Kishan Reddy: అంబర్పేట నియోజకవర్గం తులసీరాం నగర్ (లంక)లోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నోట్ బుక్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృక్పథంతో ఉన్నద