Palnadu: పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి కేసులో ప్రధాన నిందితుడు ఏఎస్సై కొడుకు వెంకట నాయుడుపై మరో కేసు నమోదయ్యింది. ఈ నెల 4న నాదెండ్ల మండలం గణపవరం వద్ద నకిలీ బ్రేక్ ఇన్ స్పెక్టర్ అవతారం ఎత్తిన వెంకట నాయుడు తన అనుచరులతో కారులో వచ్చి లారీని ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో లారీని వెనుక వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. అయితే,…