తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో భాగంగా కాకతీయుల విశిష్టతను తెలిపేలా.. మాధాపూర్ లో చిత్రమయి స్టేట్ ఆర్ట్గ్యాలరీలో ఛాయాచిత్ర ప్రదర్శనను కాకతీయుల 22వ వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ తో కలిసి శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. చరిత్ర పరి�
శంతను హజారికా … ఎవరతను అంటారా? శ్రుతీ హసన్ బాయ్ ఫ్రెండ్! ఆ మధ్య ఓ ఫారిన్ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపి కొన్నాళ్లు లండన్ లోనే ఉండిపోయిన మిస్ హసన్ బ్రేకప్ తరువాత ఇండియాకొచ్చింది. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ మీద దృష్టి పెట్టింది. కానీ, ఎక్కువ రోజులు ఆమె మనసు ఆమె వద్దే ఉండలేదు. కొన్నాళ్లకే మరో ప్రి�