అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును ఎట్టకేలకు తాకాయి లేలేత భానుడి కిరణాలు. రెండవ రోజు స్వామి మూలవిరాట్టును తాకిన సూర్య కిరణ స్పర్శతో బంగారు వర్ణంలో మారిపోయారు స్వామి. సూర్యభగవానుడి కిరణాలు పడ్డ విగ్రహాన్ని దర్శించి తరించారు భక్తులు. కిరణదర్శనం చేసుకొని పులకించి పోయింది భక్తకోటి. 2వ రోజు స్వామి మూలవిరాట్టును తాకాయి సూర్యకిరణాలు. ఉదయం సుమారు 6.26 మొదలైన 6.31 ని.ల వరకు ఈ స్పర్శ మూలవిరాట్టును తాకాయి. సుమారు 5 నిముషాల పాటు పాదాల…