Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరగబోయే ‘‘మహా కుంభ మేళ’’కి యోగీ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. మన దేశం నుంచే కాకుండా సనాతన ధర్మంపై నమ్మకం ఉన్న చాలా మంది విదేశీయులు కుంభ మేళకు రాబోతున్నారు.
యాపిల్ సహ వ్యవస్థాపకు స్టీవ్ జాబ్స్ ధరించిన చెప్పులను వేలం వేశారు. నిజమేనండి.. 1970ల కాలంలో వాడిన పాత చెప్పులను వేలం వేయగా.. వాటికి భారీ ధరను వెచ్చించి ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు.