Maha Kumbh Mela: “మహా కుంభ మేళ”కి యాపిల్ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్..
- మహా కుంభ మేళకి రానున్న యాపిల్ కో-ఫౌండర్ భార్య లారెన్ పావెల్..
- జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరగబోయే ‘‘మహా కుంభ మేళ’’కి యోగీ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. మన దేశం నుంచే కాకుండా సనాతన ధర్మంపై నమ్మకం ఉన్న చాలా మంది విదేశీయులు కుంభ మేళకు రాబోతున్నారు.
ఈ జాబితాలో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ దివంతగ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ కూడా చేరారు. పావెల్ 2025 మహా కుంభమేళకు హాజరు అవుతారని స్వామి కైలాష్నంద్ జీ మహరాజ్ బుధవారం ధ్రువీకరించారు. లారెన్ పావెల్కి ‘‘కమల’’ అనే హిందూ పేరు పెట్టినట్లు చెప్పారు. “ఆమె ఇక్కడ తన గురువును సందర్శించడానికి వస్తోంది. మేము ఆమెకు కమలా అని పేరు పెట్టాము, ఆమె మాకు కుమార్తె లాంటిది. ఆమె భారతదేశానికి రావడం ఇది రెండవసారి… కుంభమేళాలో అందరికీ స్వాగతం” అని ఆయన అన్నారు. ఆమె ధ్యానం చేయడానికి ఇక్కడి వస్తుందని చెప్పారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Giorgia Meloni: ‘‘జార్జ్ సొరోస్’’పై ఇటలీ ప్రధాని ఫైర్.. మస్క్, బీజేపీ ఆరోపణలకు మద్దతు..
పావెల్ అఖడా పెషావై చేరుతారా?? అని అడిగిన సమయంలో ఆమెను చేర్చడానికి ప్రయత్నిస్తాము, ఆమె నిర్ణయం ఆమెకే వదిలేస్తామని చెప్పారు. ఆమె కుంభ్లో పర్యటించి ఇక్కడి సాధువులను కలుస్తారని, ఆమె మంచి అనుభూతి పొందుతారని, మన సంప్రదాయాల గురించి పెద్దగా తెలియని వారు నేర్చుకోవాలనుకునే మంచి అనుభూతి మనకు కలుగుతుందని ఆయన చెప్పారు.
12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభ మేళకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. భక్తులు గంగా, యమునా, సరస్వతి నదులు సంగమమైన ప్రయాగ్రాజ్లో స్నానాలు ఆచరించడానికి వస్తారు. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26తో ముగుస్తుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!