MLA Raja Singh : సీనియర్ నటుడు మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి ఘటనపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. గురువారం విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ, మోహన్ బాబు కుటుంబ గొడవల నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. వారి కొడుకు మీడియాను ఆహ్వానించడం వలననే జర్నలిస్టులు హౌస్లోకి ప్రవేశించారని వ్యాఖ్యానించారు. KTR: ఆ రైతులను విడిచి పెట్టమని రేవంత్కు చెప్పండి.. రాహుల్ని కోరిన కేటీఆర్.. మీ కుటుంబ సమస్యలు మీ ఇంటి…