Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు లేఖ రాశారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.. ఈ లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం అందిస్తున్నదని ఆయన లేఖలో ఆరోపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల విషయంలో ప్రభుత్వం పారదర్శకత పాటించడం లేదని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయని, ప్రతి సంవత్సరం అప్పుల భారము అధికమవుతూనే ఉందని ఆయన…