చెప్పింది కొండత… చేసేది గోరంత అన్నట్లుగా మారింది ధాన్యం కొనుగోలు పరిస్థితి. వరి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం.. వెంటనే డబ్బులు రైతుల ఖాతాలో జమచేస్తున్నామంటున్నారు. కానీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో రైతులు పంటను వ్యాపారులకు అయినకాడికి పంటను అమ్ముకుంటున్నారు. బస్తాధాన్యం 1300కే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి క్లిష్టంగా మారింది. ఒక వైపు అనిశ్చితమైన వాతావరణం దిగుబడులను దెబ్బతీయగా.. మరోవైపు మార్కెట్లో ధరలు ఒక్కసారిగా…
YS Jagan : రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభం నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం పార్లమెంట్లో గట్టిగా పోరాడాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలకు ముందుగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ దిశానిర్దేశాలు జారీ చేశారు. జగన్ మాట్లాడుతూ ‘మొంథా’ తుపాను కోస్తా జిల్లాల్లో భారీ విధ్వంసం సృష్టించిందని, లక్షల ఎకరాల్లో పంటలు నాశనమై…