Minister KTR: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్ చేనేత కార్మికులకు తీపి కబురు అందించింది. ఇప్పటి వరకు 59 ఏళ్లలోపు వారికి మాత్రమే నేతన్న బీమా పథకం అమలు చేస్తున్నామని, ఇక నుంచి 75 ఏళ్ల వరకు వర్తింపజేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.