Cyclone Mentha Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మెంథా’ తుఫాను ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తుపాను తీవ్రత, వర్షాల పరిస్థితిని బట్టి సెలవుల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తుపాను ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అత్యధికంగా కాకినాడ జిల్లాలో అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఐదు రోజులు…
Tirupati Rain: తిరుపతిలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకి సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వర్షం కారణంగా మంచు దుప్పట్లో నగరం ఉండడంతో వాటిని తమ కెమెరాలు బంధిస్తున్నారు శ్రీవారి భక్తులు, నగరవాసులు.