Home
Andhra Pradesh Bus Passenger Death
Andhra Pradesh Bus Passenger Death News
-
heart attack : ప్రయాణిస్తున్నబస్సులోనే కుప్పకూలిపోయిన కండక్టర్, వృద్ధురాలు
విధి ఎంత బలీయమైనదో చూడండి.. డ్యూటీలో ఉన్న కండక్టర్..సొంతూరు కు వెళ్తున్న ఓ వృద్ధురాలు గుండెపోటు బస్సులోనే కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంట్యాడ మండలం వసంత గ్రామానికి చెందిన కె.ఈశ్వరరావు(51) శృంగవరపుకోట డిపోలో కండక్టర్ గా పని చేస్తున్నాడు. మంగళవారం కొట్టాం-విశాఖ-కించుమండ రూట్లో విధులకు వెళ్లి తిరిగి వస్తూ.. అస్వస్థతగా ఉందని డ్రైవర్కు తెలిపారు. కొద్ది క్షణాల్లోనే కూర్చున్న సీటులో…
తాజావార్తలు
-
Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
-
APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
-
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
-
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!