టాలీవుడ్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు.. భాగ్యశ్రీ బోర్సే . తాజాగా వరుసగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకుంటోంది. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ తో ఎంట్రీ ఇచ్చి పెద్దగా ఆకట్టుకోకపోయినా, ఆ సినిమా ఆమె కెరీర్కు టర్నింగ్ పాయింట్గా మారిపోయింది. దాంతో పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోలు భాగ్యశ్రీ వైపుగానే చూడటం మొదలుపెట్టారు. Also Read :Amala : తన బాల్యం, పుట్టింటి గురించి మొదటిసారిగా ఓపెన్ అయిన…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా మాస్ ఎంటర్టైనర్ “ఆంధ్ర కింగ్ తాలూకా”. ఈ సినిమాకు పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా, భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న.. ఈ మాస్ యాక్షన్ డ్రామా నవంబర్ 28, 2025న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇప్పటికే చివరి షెడ్యూల్ను విజయవంతంగా పూర్తిచేయగా.. తాజా సమాచారం ప్రకారం మొత్తం షూటింగ్ను ముగించినట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రామ్…