ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ ఒకటి. ఆర్సీబీ ఇటీవల చేతులు మారిన విషయం తెలిసిందే. ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్పీఈ-బ్లాక్స్టోన్ సంస్థలు కైవసం చేసుకున్నాయి. రూ.16,706 కోట్ల ధరకు ఈ కన్సార్టియం కొనుగోలు చేసింది. ప్రస్తుతం డియాజియో ఆధీనంలో ఉన్న ఆర్సీబీ.. ఐపీఎల్ 2026 అనంతరం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఐపీఎల్ 2026…
Who Is Ananya Birla: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ చేతులు మారిన విషయం తెలిసిందే. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్పీఈ-బ్లాక్స్టోన్ సంస్థలు కలిసి ఆర్సీబీని రూ.16,706 కోట్ల ధరకు దక్కించుకున్నాయి. ఆర్సీబీ యాజమాన్యంలో జరిగిన మార్పుతో బిర్లా కుటుంబం మళ్లీ వార్తల్లోకి నిలిచింది. ముఖ్యంగా ఆర్యమన్ విక్రమ్ బిర్లా ఆర్సీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడంతో.. ఆయన సోదరి అనన్య…
Janhvi Kapoor : గ్లామర్ డాల్ జాన్వీకపూర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్లకు చాలా గిఫ్టులు వస్తుంటాయి. వాళ్లను అభిమానించే వాళ్లు లేదంటే వారితో సినిమాలు చేసే నిర్మాతలు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు. కానీ రూ.5 కోట్ల కారు ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తారా.. కానీ జాన్వీకి మాత్రం ఇచ్చారు. లగ్జరీ లంబోర్గిని కారును ఆమెకు గిఫ్ట్ గా ఇవ్వడం సెన్సేషన్ గా మారిపోయింది. ఆ గిఫ్ట్…
Is Donating huge number of Adipurush Free tickets practically possible: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తూ ఉండడం కృతి సనన్ సీత పాత్రలో నటిస్తూ ఉండడమే కాక బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేయగా బాలీవుడ్…