Explosion Sounds In Kerala: కేరళలోని మలప్పురం జిల్లా అనక్కల్లు ప్రాంతంలో అకస్మాత్తుగా పేలుడు శబ్దాలు వినిపించాయి. దానితో ఆ ప్రాంతంలో తేలికపాటి భూకంపం సంభవించినట్లయింది. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దాంతో 280 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. Also Read: Bomb Threat: తిరుపతిలో మళ్లీ కలకలం.. 8 హోటళ్లకు బాంబు బెదిరింపులు అందిన సమాచారం ప్రకారం.. పేలుడు శబ్దాలు వినడంతో,…