Ambati Rambabu: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులతో ప్రజలు వేడుకలను జరుపుకుంటున్నారు. మరోవైపు సత్తెనపల్లిలో నిర్వహించిన బోగిమంటల కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భోగి మంటలు వేశారు. అనంతరం గిరిజనులతో కలిసి ఆటపాటలతో హుషారెత్తించారు. ఈ వేడుకల్లో ఆయన వేసిన బంజారా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Read Also: Lalit…