అమరావతి మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. పాలనా కేంద్రంగానే కాకుండా, ఇప్పుడు అంతర్జాతీయ సినిమా హబ్గా కూడా అవతరించబోతోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో భాగంగా పలువురు సినీ దిగ్గజాలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ చర్చల ఫలితంగానే ఇప్పుడు…