మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ సీక్వెల్ చిత్రం ‘అఖండ 2 తాండవం’. బోయపాటి దక్శకత్వంలో హీరోయిన్ సంయుక్త మీనన్ను నటించిన ఈ చిత్రం భారీ అంచనాలు నడుమ డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ అఖండ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, వారికి మరింత ఉత్సాహం పెంచే ఓ క్రేజీ లీక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ లీక్ ఏకంగా ‘అఖండ 3’…
Akhanda 2: అఖండ 2 టిక్కెట్లు ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షో ధర రూ.600, 5వ తేదీ నుంచి మల్టీప్లెక్స్లలో రూ.100, సింగిల్ థియేటర్ రూ.75 రూపాయలు పెంపునకు అనుమతి మంజూరు చేస్తూ ఏపీ సర్కార్ జీఓ విడుదల చేసింది. 10 రోజుల వరకు ఈ ధరల పెంపునకు వర్తింపు ఉంటుందని ప్రభుత్వం జీఓలో పేర్కొంది. READ ALSO: HMD XploraOne: పిల్లల కోసం మొదటి…