ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ తన కస్టమర్లకు షాకిచ్చింది. తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పోర్ట్ఫోలియో నుండి రూ. 189 ప్లాన్ను తొలగించింది. ఇది కంపెనీ వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తర్వాత, వినియోగదారులు తమ నంబర్ను యాక్టివ్గా ఉంచడానికి ఇప్పుడు కనీసం రూ. 199కి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ను తొలగించడం ద్వారా, డేటా-సెంట్రిక్ ప్లాన్ల వైపు కంపెనీ తన ప్రాధాన్యతను సూచించింది. ఇండియన్ టెలికాం మార్కెట్లోని కస్టమర్లలో వాయిస్-ఓన్లీ ప్లాన్లు అంతగా…
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్స్ కోసం రూ.1,000 లోపు ధరలో క్రేజీ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇవి అపరిమిత కాలింగ్, డేటా, మెసేజింగ్ ప్రయోజనాలతో పాటు OTT ప్రయోజనాలను అందిస్తాయి. రూ.100 నుంచి ప్రారంభమయ్యే ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్, 5GB డేటా, 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్లో ఎటువంటి కాలింగ్ ప్రయోజనాలు లేవు. దీనితో పాటు, కంపెనీ రూ.398, రూ.449, రూ.598 రూ.838 వంటి ఇతర…
టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ రిచార్జ్ ప్లాన్లో భారీ మార్పులు చేసింది. మినిమం మంథ్లీ ప్రిపెయిడ్ రీచార్జి ప్లాన్ 49 రూపాయలని పూర్తిగా ఎత్తివేసింది. దాన్ని 79 రూపాయలకి పెంచింది. ఇకపై 49తో రీచార్జ్ చేసుకునేందుకు వీల్లేదు. 79తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు సెకెనుకు ఒక పైసా.. 64 రూపాయలు టాక్టైమ్, 200 MB డేటా వస్తోంది.. ఈ ప్లాన్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. కాగా, పాత ప్లాన్తో పోల్చితే కొత్త ప్లాన్లో నాలుగు…