ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో చైనా నుంచి కొనుగోలు చేసిన రోబోట్ డాగ్ను తమ స్వంత అభివృద్ధి అని ప్రదర్శించిన వివాదం మధ్య, గల్గోటియాస్ యూనివర్సిటీకి ఎక్స్పో వేదికను వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి. గల్గోటియాస్ యూనివర్సిటీ తమ స్టాల్లో “ఓరియన్” అనే పేరుతో రోబోట్ డాగ్ను ప్రదర్శించింది. ఇది విద్యార్థులు అభివృద్ధి చేసినదిగా, యూనివర్సిటీ రూ. 350 కోట్ల AI ఎకోసిస్టమ్లో భాగంగా చూపించారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయిన…
గూగుల్ కంటే ముందు ఓపెన్ఏఐ చాట్జిపిటిని ప్రారంభించినప్పుడు తనకు ఎలా అనిపించిందో సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ కంటే ముందే ఓపెన్ఏఐ చాట్జిపిటిని ప్రారంభించడం పట్ల మీ స్పందన గురించి సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ అడగగా.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. అందరు ఊహించినదాని కంటే భిన్నంగా, ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. ఓపెన్ఎఐ 2022 చివరలో చాట్జీపీటీని విడుదల చేసినప్పుడు, సుందర్ పిచాయ్ కి అది ఒక ‘కోడ్ రెడ్’గా మారిందన్నారు. Also Read:Zepto…
ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు.