Success Story: మధ్యప్రదేశ్లో రైతులు ఆవాలు, గోధుమలు, పప్పులను మాత్రమే పండిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఇది అలా కాదు. ఇక్కడ రైతులు ఆధునిక పద్ధతుల్లో నర్సరీలను సిద్ధం చేస్తున్నారు. దీంతో రైతుల ఆదాయం పెరిగింది.
Mushroom Farming: బీహార్లో మహిళలు కూడా ఇప్పుడు పురుషులతో సమానంగా అడుగులు వేస్తున్నారు. అది విద్యా రంగమైనా, వ్యవసాయ రంగమైనా. నేడు మహిళలు అన్ని రంగాల్లో పేరు తెచ్చుకుంటున్నారు. కూరగాయల వ్యవసాయం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్న మహిళ గురించి నేడు తెలుసుకుందాం.
Strawberry: ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని రైతులు సాంప్రదాయ వ్యవసాయం కాకుండా పెద్ద ఎత్తున హార్టికల్చర్ చేస్తున్నారు. కొందరు ఆకుకూరలు సాగు చేస్తుంటే, మరికొందరు పుట్టగొడుగులు, బొప్పాయి సాగు చేస్తున్నారు.