రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ డైరెక్షన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమైంది. నిన్న విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగానే, మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి ఫ్యాన్స్కు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రీమియర్ షోల కోసం బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే ఏకంగా 86,680 కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం ప్రీమియర్స్ కోసమే ఈ రేంజ్ లో జనం…