బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె మధ్య ఏదో జరుగుతోందా? గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చూస్తుంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ధురంధర్ 2: ద రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నా, దీపికా పదుకొణె మాత్రం సైలెంట్గా ఉండటం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. రణవీర్ సింగ్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్కు దీపిక హాజరుకాకపోవడం గమనార్హం. అయితే, ఆ మరుసటి రోజే…
ఒకపక్క రన్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్ 2’ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంటే, మరోపక్క కాంగ్రెస్ నేత, కన్నడ నటి రమ్య స్పందన మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “ఇప్పుడే దురంధర్ 2 సినిమా చూశాను, ఇది నా ఓపికకు పరీక్ష పెట్టింది. ఇది చెత్త సినిమా, బోరింగ్ సబ్జెక్ట్ చదివినట్లు అనిపించింది. ఈ సినిమా చూసి డబ్బులు, టైం వృధా చేసుకోకండి. డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, ఎడిటింగ్ కానీ, బిజిఎం, నటన.. ఇవేవీ…