తెలుగు వెండితెరపై ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ సినిమాలతో అందరినీ అలరించిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ జతకడుతుకటబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 77వ చిత్రం ‘ఆదర్శకుటుంబం’ (House No. 47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సుమారు 100 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా, త్రివిక్రమ్ మార్క్ చురుకైన డైలాగులు, వెంకటేష్ అద్భుతమైన టైమింగ్తో కూడిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా…