ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో భారీ అంచనాలున్న సినిమాల్లో ‘ఆచార్య’ ఒకటి. చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా జరిగింది. 133 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేశాడు ‘ఆచార్య’. ఈ చిత్రం యొక్క USA రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. మరి ‘ఆచార్య’ చిత్రం నిజంగా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ఈవెన్ను సాధిస్తుందా? అనేది…