KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఏసీబీ తరుఫున AG సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ తరుఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. కేటీఆర్ పైన నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవు లాయర్ సిద్ధార్థ్ దవే కోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం బదిలీ అయిన డబ్బు FEO కు చేరింది.. 55 కోట్ల బదిలీ లో…
గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలతు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ-ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది.
ESI స్కాంలో ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఫార్మా అమ్మకాల పేరుతో కంచర్ల శ్రీహరి.. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. 4 సంస్థలను ఒకే అడ్రస్తో వేర్వేరు కంపెనీల్లా నడిపినట్లు అధికారులు నిర్ధారించారు. కూకట్పల్లికి చెందిన లెజెండ్ ఎంటర్ ప్రైజస్, మెడి ఓమ్ని ఎంటర్ ప్రైజస్, ఓమ్ని హెల్త్ కేర్ సహా అన్నింటినీ ఒకే అడ్రస్పై … శ్రీహరి నడుపుతున్నట్లు తేల్చారు. ఈస్కాంకు సంబంధించి నలుగురును…. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బెజవాడ ఈఎస్ఐ…