ప్రణవ గ్రూప్ ఆధ్వర్యంలో హస్తినాపురం ఈస్ట్ క్రెస్ట్లో అయ్యప్ప స్వామి అభిషేకం, పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో ప్రణవ గ్రూప్ ఛైర్మన్ బూరుగు రవి కుమార్, ఎక్సూటివ్ డైరెక్టర్ బూరుగు రాంబాబు.. బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురు స్వామి, బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ గురు స్వామి, బండారి అశోక్ గుప్తా విరమలయ గ�
శివుడిని భక్తితో కొలిస్తే కోరికలను నెరవేరుస్తాడు.. ఆయన అభిషేక ప్రియుడు.. అందుకే భక్తులు కచ్చితంగా శివుడికి అభిషేకం చేయాలనుకుంటారు. అభిషేకం చేయడం వల్ల అటు ఆధ్యాత్మికం, ఇటు ఆరోగ్య పరంగానూ ఎన్నో లాభాలున్నాయి.. ఇలాంటి అభిషేకం చెయ్యడం వల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.. శివునిని అభిషేకాలతో సంతృప్తి పరచడ
కూరల్లో కారం కొంచెం ఎక్కువైనా.. చేతికి గాయం అయితే.. దానికి కారం తగిలినా అల్లాడిపోతాం.. అలాంటిది ఓ స్వామీజికి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 60 కేజీల కారంతో అభిషేకం చేశారు. మీరు చదివింది నిజమే.. అచ్చమైన కారంతోనే అభిషేకం. పూలతోనో, పాలతోనో, పంచామృతాలతోనో అభిషేకం అన్ని చోట్లా జరిగేదే.. కానీ ఇక్కడ కారాభిషేకానిక�
Ratha Saptami 2023 LIVE : రథ సప్తమి సందర్భంగా తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు వివిధ క్షేత్రాల నుంచి ప్రత్యక్షప్రసారం జరుగుతోంది.. భక్తి టీవీలో రథ సప్తమి వేడుకలను లైవ్లో వీక్షించేందుకు కింది వీడియో లింన్ను క్లిక్ చేయండి..