2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకున్న తొలి జోడీగా నిలిచారు. గతంలో పాకిస్తాన్ ఆటగాళ్లు కమ్రాన్ అక్మల్, షాజైబ్ హసన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. భారత్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత భారత బ్యాట్స్మెన్ మైదానంలో విధ్వంసం…