Pawan Kalyan Daughters Pics Viral: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమార్తె ‘ఆద్య’ అందరికి సుపరిచితమే. పవన్ సహా తల్లి రేణు దేశాయ్తో కలిసి పలు ఫంక్షన్స్కు హాజరవుతుంటారు. అయితే పవన్ చిన్న కుమార్తె ‘పొలెనా అంజన పవనోవిచ్ కొణిదెల’ మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పటికి వరకు ఆమె మీడియా కంట కానీ.. సోషల్ మీడియాలో కానీ కనిపించలేదు. తిరుమల శ్రీవారి దర్శన డిక్లరేషన్ సందర్భంగా పొలెనా అంజన అందరి కంట…
Pawan Kalyan Intresting Gift to his Daughter Adya: తన కుమార్తె ఆద్యకు పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన బహుమతి అందించారు. అసలు విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకు గానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హస్తకళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ…
Renu Desai Comments on Aadya spending time with Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ గతంలో ప్రేమించి, వివాహం చేసుకొని విడిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకుంటే రేణు దేశాయ్ మాత్రం రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని కూడా వెనక్కి తగ్గింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ పిల్లలు ఆధ్యా, అకిరా నందన్ రేణు దేశాయ్ వద్దనే…
Renu Desai Fires on Meme Pages: రేణు దేశాయ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తన పిల్లలు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొంత కాలం క్రితం తన మాజీ భర్త పిల్లలు కలిసి ఉన్న ఫోటోలను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భార్య కూడా ఉండడంతో ఆమెను క్రాప్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో…
ఈరోజు శృతి హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆమె నటిస్తున్న సినిమాల నుంచి కూడా పోస్టర్స్ రూపంలో ప్రత్యేక విషెస్ తెలియజేస్తున్నారు మేకర్స్. క్రమంలోనే శృతి నెక్స్ట్ పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’ నుండి ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్ను పంచుకున్నారు, ‘సలార్’లో ప్రభాస్ కు జోడిగా కనిపించనుంది శృతి. ఇక ఈ బర్త్ డే ప్రత్యేక పోస్టర్లో శృతిని ఆద్యగా…
ప్రిన్స్ మహేశ్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ‘మహర్షి’ సినిమాతో ఎంతో చేరువైపోయారు. జాతీయ స్థాయిలో బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా ‘మహర్షి’ నిలువడం వెనుక కూడా వారిద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్ ఓ కారణం. విశేషం ఏమంటే… కేవలం మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి మధ్యే కాదు… వారి కుటుంబ మధ్య కూడా అనుబంధం ఏర్పడింది. అలా మహేశ్ కుమార్తె సితార, వంశీ కూతురు ఆద్య కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్నారు. తమ…