స్టార్ హీరో ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటన తో తమిళ్ తో పాటు తెలుగు లో కూడా హీరో గా, విలన్ గా పలు సినిమాల లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆది పినిశెట్టి మరియు యాపిల్ బ్యూటీ హన్సిక హీరో హీరోయిన్లుగా నటించిన పార్ట్నర్ మూవీ ఓటీటీ లోకి రాబోతుంది.. అక్టోబర్ 6 వ తేదీ నుంచి సింప్లీ సౌత్ ఓటీటీ లో…
నటి హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కోయి మిల్ గయాలో నటించి మెప్పించింది. ఆ తరువాత హీరోయిన్ గా మారి ఎన్నో మంచి విజయాలు అందుకుంది హన్సిక.తన సినీ కెరియర్లో దాదాపు 50 సినిమాలలో నటించి మెప్పించింది.ఈమె గత సంవత్సరం పెళ్లి చేసుకుంది..ఈ విధంగా వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన హన్సిక ఒకవైపు వ్యక్తిగత జీవితంలోను మరోవైపు వృత్తిపరమైన జీవితంలో ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. పెళ్లి తర్వాత కూడా ఈమె…
రామ్ పోతినేని, ఎన్. లింగుస్వామి కాంబోలో ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే! కృతి శెట్టి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్ని విడుదల చేసింది. అంచనాలకి తగ్గట్టుగానే ఈ టీజర్ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. కెరీర్లో తొలిసారి పోలీస్ అధికారి పాత్రలో నటించిన రామ్.. ఈ టీజర్లో ఎనర్జిటిక్గా కనిపించాడు. అతని స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఓరియెంటెడ్ లుక్ సూపర్బ్గా ఉన్నాయి.…
హీరోగా పలు చిత్రాలలో నటిస్తూనే ఛాన్స్ దొరికితే విలన్ గా తన సత్తా చాటుతున్నాడు ఆది పినిశెట్టి. అంతేకాదు… ఇతర హీరోల చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించడానికీ వెనకాడటం లేదు. అలా ‘రంగస్థలం’, ‘నిన్ను కోరి’, ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలలో నటించాడు. అయితే ‘సరైనోడు’లో ముఖ్యమంత్రి తనయుడు వైరం ధనుష్ గా ఆది పినిశెట్టి పోషించిన పాత్రను ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. అందుకే ఇప్పుడు ప్రముఖ తమిళ దర్శకుడు తాను ఉస్తాద్ రామ్ తో తీస్తున్న…