‘పెద్ది’ మోతకు రంగం సిద్ధమైంది. రీసెంట్గా స్టూడియోలో ఏఆ రెహమన్తో కలిసి రామ్ చరణ్, బుచ్చిబాబు షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసింది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు డేట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో ‘పెద్ది’ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్గా రాబోతోంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ లోటుని ఈ…
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన ‘ఛావా’ ఫిబ్రవరి 14వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి 200 కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులుపెడుతోంది. మరాఠా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో…
లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ డివోర్స్ న్యూస్ కోలీవుడ్లో మాత్రమే కాదు యావత్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. 29 ఏళ్ల లాంగ్ మ్యారేజ్ రిలేషన్ షిప్కు బ్రేకప్ చెప్పింది ఈ జోడీ. జులైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ జంట. నాలుగు నెలలు తిరగకుండానే విడాకులు తీసుకునేంత క్లాషెస్ ఏమొచ్చాయన్నది ప్రశ్నగా మారింది. ఇద్దరి మధ్య కొరవడిన భావోద్వేగాలు, సమస్యలే బందం బీటలు వారడానికి కారణమన్నది సైరా…
కుర్ర హీరో టైగర్ ష్రాఫ్ ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాతో ఢీ కొంటున్నాడు. టైగర్ ష్రాఫ్ తాజా చిత్రం ‘హీరో పంతి-2’ ఏప్రిల్ 29న జనం ముందు వాలనుంది. అదే రోజున అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి టాప్ స్టార్స్ నటించిన ‘రన్ వే 34’ విడుదల కానుంది. మరి అంత పెద్ద స్టార్స్ సినిమాతో పోటీ అంటే మాటలా!? అందుకే తన సినిమాకు, తనకు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ రాజస్థాన్ లోని…
(ఆగస్టు 23న ‘ప్రేమదేశం’కు 25 ఏళ్ళు పూర్తి) ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ ఆకర్షించే అంశమేది అంటే ‘ప్రేమ’ అనే చెప్పాలి. కాలం మారినా ప్రేమకథలకు సాహిత్యంలోనూ, సమాజంలోనూ, సినిమాల్లోనూ ఆదరణ ఉంటూనే ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఆ ఉద్దేశంతోనే కాబోలు తాను తెరకెక్కించిన అన్ని చిత్రాలనూ ప్రేమ చుట్టూ తిప్పాడు. టైటిల్స్ లోనూ ప్రేమనే జోడించాడు. ఆయన దర్శకత్వంలో ‘జెంటిల్ మేన్’ కె.టి.కుంజుమోన్ నిర్మించిన ‘కాదల్ దేశం’ చిత్రం తెలుగులో ‘ప్రేమదేశం’ పేరుతో విడుదలై విజయఢంకా…
ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ స్వరపరచగా సింగర్ అనన్య బిర్లా పాడిన ‘హిందుస్తానీ వే’ గీతం భారత్ తరఫున ఒలింపిక్ క్రీడల కోసం టోక్యో వెళ్ళిన క్రీడాకారుల పెదాలపై విశేషంగా నానుతోంది. అంతేకాదు… ఇండియన్ స్పోర్ట్స్ పర్శనాలిటీస్ పై చిత్రీకరించిన ఈ గీతానికి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. చిత్రం ఏమంటే… దేశభక్తిని, క్రీడాస్ఫూర్తిని మిళితం చేస్తూ సాగే ఈ పాటకు మించిన స్పందన నాలుగు రోజుల క్రితం విడుదలైన రెహ్మాన్ మరో సాంగ్…