‘సరిలేరు నాకెవ్వరు’ అంటూ సాగిపోతోంది ‘భీష్మ’ బ్యూటీ రశ్మిక మందణ్ణా. కన్నడలో మొదలైన ఆమె ప్రస్థానం తెలుగులో సూపర్ హిట్ చిత్రాలతో సాగింది. దాంతో స్టార్ గా ఎదిగిన ‘ఛలో’ బ్యూటీ ‘ఛలో ఛలో’ అంటూ కోలీవుడ్ లో కాలుమోపింది. కార్తీతో ‘సుల్తాన్’లో నటించింది సుకుమారి. అయితే, కన్నడ, తెలుగు, తమిళంతో ఆగాక మన అందాల తుఫాను ముంబైని కూడా తాకింది. రశ్మిక ఇప్పుడు ముంబైలో మకాం వేసి హిందీ సినిమాలు చక్కబెడుతోంది! ఆల్రెడీ ‘టాప్ టక్కర్’…