సామూహిక సమ్మె కారణంగా పారిస్ విమానాశ్రయంలో ఫ్రెంచ్ ఎయిర్లైన్స్ 70 శాతం విమాన సర్వీసులను రద్దు చేసింది. రెండు నెలల్లో.. అనగా జూలై 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్కు సిద్ధమవుతున్న తరుణంలో...
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సంస్థకు చెందిన సీనియర్ సిబ్బంది ఒకేసారి సిక్ లీవ్ పెట్టారు. దీంతో మంగళవారం నాడు రాత్రి నుంచి ఇవాళ (బుధవారం) తెల్లవారుజాము వరకు సుమారు 70 విమానాలను రద్దు చేసింది.