BJP: లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ అంచనాలకు తగ్గట్టుగా రాకపోవడంతో అప్పటి నుంచి ఆ పార్టీలో గుబులు మొదలైంది. దీంతో రాష్ట్రాలలో పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలను కమలం పార్టీ నిర్వహిస్తోంది. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను అంతం చేస్తారని ప్రతిపక్షాలు పుకార్లు పుట్టించాయని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించిందన్నారు.
సాధారణంగా భర్తలు, భార్యలను కొట్టినప్పుడో, తిట్టినప్పుడో చుట్టుపక్కల వారు చాలా మాటలు అనడం చాలాసార్లు వినే ఉంటాం.. భార్యలను కొట్టడం భర్త జన్మహక్కు అని కొందరు.. వాడి పెళ్ళాం.. వాడి ఇష్టం.. కొట్టుకుంటాడో.. కోసుకుంటాడో మనకెందుకు అని ఇంకొందరు.. భార్యభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అయితే అంతే సంగతులు మనకెందుకు అని మరికొందరు మాటలు చెప్తూ ఉంటారు. అస్సలు భార్యాభర్తల మధ్య ఆ గొడవలకు కారణం ఏంటి అనేది వారికి మాత్రమే తెలుస్తోంది. అందుకే జాతీయ…