BJP MLA Rajasing Says 5 state Elections Result Repeat at Telangana also. ఇటీవల మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. అయితే నేడు ఈ 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం ప్రారంభం నుంచి బీజేపీ అభ్యర్థులు పంజాబ్ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. అయితే పంజాబ్లో మాత్రం ఆప్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.…