Satyam Shivam Sundaram: 'షో మేన్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన రాజ్ కపూర్ దర్శకత్వంలో 'బాబీ' తరువాత ఐదేళ్ళకు తెరకెక్కిన చిత్రం 'సత్యం శివం సుందరం'. 'బాబీ'లో తనయుడు రిషి కపూర్ ను హీరోగా పరిచయం చేసిన రాజ్ కపూర్, తరువాత తన తమ్ముడు శశికపూర్ హీరోగా 'సత్యం శివం సుందరం' చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు.