Pawan kalyan : నేడు 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మొదలవడంతో ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారా అని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయారు.తాజాగా వెలువడుతున్న ఫలితాలలో టీడీపీ ,బీజేపీ ,జనసేన కూటమి 160 స్థానాలకు పైగా ఆధిక్యంలో వుంది.పవన్ కల్యాణ్ జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాలో కూడా ఆధిక్యంలో నిలిచి గెలుపుకి చేరువైంది.అలాగే ఆయన పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలోభారీ విజయం సాధించారు.ఆయన సమీప ప్రత్యర్థి వంగ గీతపై…