ఓ వైపు యుద్ధ భయాలు, మరోవైపు చమురు చమురు సంక్షోభం ఆందోళనల నేపథ్యంలో బంగారం వెండి ధరలు కొనుగోలుదారులకు షాకిచ్చాయి. ఈ శుక్రవారం రోజున ధరలు భారీగా పెరిగాయి. నిన్న కాస్త తగ్గి ఊరటనిచ్చిన పసిడి, సిల్వర్ ధరలు మరింత పైకి ఎగబాకాయి. ఇవాళ తులం పుత్తడిపై రూ. 1520 పెరిగింది. కిలో వెండిపై రూ. 5000 పెరిగింది. ఈ రోజు హైదరాబాద్ నగరంలో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.15,300, అదేవిధంగా 1…
హమ్మయ్య.. బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ శాంతించాయి. పశ్చిమాసియా యుద్ధం జరిగినంత కాలం బంగారం ధరలు బాగానే పతనం అయ్యాయి.
ఏప్రిల్ 2026 నెలను దేశీయ బంగారం, వెండి ధరలు భారీ పెరుగుదలతో ప్రారంభించాయి. ఏప్రిల్ 1న 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములపై ఏకంగా రూ. 19,700 పెరగగా, 22 క్యారెట్లపై రూ. 18,000, 18 క్యారెట్లపై రూ. 14,800 వరకు పెరుగుదల నమోదైంది. గత మార్చి నెలలో ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కొత్త నెల ప్రారంభంలోనే ఈ స్థాయిలో పెరగడం విశేషం. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర…
పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయని అంతా భావించారు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా ధరలు రివర్స్ అవుతున్నాయి. ఈ పరిమాణం సామాన్యులకు కొంత మేర ఊరట కలిగించే విషయమే.