ఢిల్లీలో దారుణ ఘ్తన చోటు చేసుకుంది.. షాహదారా ప్రాంతంలోని తన ఇంట్లో డబ్బు దొంగిలించడానికి 77 ఏళ్ల అమ్మమ్మను చంపినందుకు 15 ఏళ్ల బాలుడు తన స్నేహితుడితో కలిసి అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు..ప్రధాన నిందితుడి నుంచి చోరీకి గురైన రూ.14,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం జీటీబీ ఎన్క్లేవ్లోని తన ఇంటి మంచంపై వృద్ధురాలు శవమై కనిపించింది.ఆమె శరీరంపై ఎలాంటి బాహ్య గాయం కనిపించకపోవడంతో…